కరోనా ఎవరినీ వదలడం లేదు. తాజాగా కోల్‌కతాలోని ఓ ఆర్మీ వైద్యుడికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్మీ వర్గాలు సమాచారం ఇచ్చాయి. కలోనియల్ ర్యాంకు అధికారికి కరోనా సోకినట్టు తెలుస్తోంది.

 

 

ఆ వైద్యుడు కోల్‌కతాలోని ఆర్మీ కమాండ్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఇటీవలే ఢిల్లీ వెళ్లివచ్చినట్టు తెలుస్తోంది. ఆయనలో కరోనా లక్షణాలు బయటపడటంతో ఆయన్ను క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులకు కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: