అప్పటి ఉమ్మడి ఏపీలో ఏడు ఫ్యాక్షన్ హత్యల కేసులో ప్రధాన నిందితుడుగా జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారన్న సంగతి అక్కడి లోకల్ ప్రజల టాక్.తన సొంత బాబాయి హనిమిరెడ్డి హత్య కేసులో ఆయనే మెయిన్ పాత్ర పోషించారని ప్రజలంటుంటారు.అయితే 2001 మార్చి 10న ఆ హత్య కేసు వాయిదా నిమిత్తం బ్రహ్మారెడ్డి కి బాబాయ్ అయినా సాంబిరెడ్డి తన వర్గం వాళ్లతో నరసరావుపేట కోర్టుకి వెళ్లి వస్తుండగా బ్రహ్మారెడ్డి వర్గం సాంబిరెడ్డిపై ఎటాక్ చేసి చంపారన్నది ఆయన పై పడ్డ అభియోగం.అయితే అప్పటినుండి ఆయన రాజకీయాలకు దూరంగాఉంటూ వచ్చారు. అలాంటి ఆయన్ను మరలా చంద్రబాబు మళ్లీ మాచర్లకు పిలిపించి టికెట్ ఇప్పించి టీడీపీ పార్టీని బలోపేతం చేయాలనుకున్నారు. అయితే ఆర్థికంగా బలహీనంగా ఉన్నా ఆయన్ను గుర్తించిన టీడీపీ ఫుల్ సపోర్ట్ ఇస్తానందని లోకల్ టాక్.దానికి అనుగుణంగా బ్రహ్మారెడ్డి తన ఉనికిని చాటుకోవడానికి మాచర్లలో అనేక కార్యక్రమాలు చేసుకుంటా వచ్చారు.అయితే చంద్రబాబు చేసిన ఇలాంటి పనికి పిన్నెల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.మరలా మాచర్లను రక్తసిక్తం చేయడానికే చంద్రబాబు బ్రహ్మారెడ్డిని దించారాని పిన్నెల్లి వర్గం అంటున్నారు. అక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఇపుడే ఇలా ఉంటే రేపు కౌంటింగ్ అయ్యాక పరిస్థితిని గుర్తుతెచ్చుకుంటే ఒణుకు వస్తుందని ప్రజలు అంటున్నారు.
అప్పటి ఉమ్మడి ఏపీలో ఏడు ఫ్యాక్షన్ హత్యల కేసులో ప్రధాన నిందితుడుగా జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారన్న సంగతి అక్కడి లోకల్ ప్రజల టాక్.తన సొంత బాబాయి హనిమిరెడ్డి హత్య కేసులో ఆయనే మెయిన్ పాత్ర పోషించారని ప్రజలంటుంటారు.అయితే 2001 మార్చి 10న ఆ హత్య కేసు వాయిదా నిమిత్తం బ్రహ్మారెడ్డి కి బాబాయ్ అయినా సాంబిరెడ్డి తన వర్గం వాళ్లతో నరసరావుపేట కోర్టుకి వెళ్లి వస్తుండగా బ్రహ్మారెడ్డి వర్గం సాంబిరెడ్డిపై ఎటాక్ చేసి చంపారన్నది ఆయన పై పడ్డ అభియోగం.అయితే అప్పటినుండి ఆయన రాజకీయాలకు దూరంగాఉంటూ వచ్చారు. అలాంటి ఆయన్ను మరలా చంద్రబాబు మళ్లీ మాచర్లకు పిలిపించి టికెట్ ఇప్పించి టీడీపీ పార్టీని బలోపేతం చేయాలనుకున్నారు. అయితే ఆర్థికంగా బలహీనంగా ఉన్నా ఆయన్ను గుర్తించిన టీడీపీ ఫుల్ సపోర్ట్ ఇస్తానందని లోకల్ టాక్.దానికి అనుగుణంగా బ్రహ్మారెడ్డి తన ఉనికిని చాటుకోవడానికి మాచర్లలో అనేక కార్యక్రమాలు చేసుకుంటా వచ్చారు.అయితే చంద్రబాబు చేసిన ఇలాంటి పనికి పిన్నెల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.మరలా మాచర్లను రక్తసిక్తం చేయడానికే చంద్రబాబు బ్రహ్మారెడ్డిని దించారాని పిన్నెల్లి వర్గం అంటున్నారు. అక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఇపుడే ఇలా ఉంటే రేపు కౌంటింగ్ అయ్యాక పరిస్థితిని గుర్తుతెచ్చుకుంటే ఒణుకు వస్తుందని ప్రజలు అంటున్నారు.