
అలాగే సరిహద్దు ల్లో ఉన్న సైన్యానికి కావలసిన కిరోసన్ కూడా ఇవ్వట్లేదని అక్కడ సైనికులు ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తోంది. చాలా మంది పాక్ ఆర్మీ ఇప్పుడున్న పరిస్థితు ల్లో భారత్ తో యుద్ధం చేయడానికి ఆసక్తి కూడా చూపడం లేదట. భారత్ లో పౌర విమానాలే లక్ష్యం గా పాక్ డ్రోన్లు దాడులు చేస్తోన్న నేపథ్యం లో పాకిస్తాన్ గగన తలం మూసి వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి . .
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు