పాండవులలో చివరివాడైన సహదేవుడు సహదేవుడు తన తండ్రి మెదడును తిన్నాడు. అవును మీరు విన్నది నిజమే.. పాండురాజు చనిపోయే ముందు తన చివరి కోరికగా తన శవాన్ని ఐదుగురు పాండవులు తినాలని కోరాడు. అలా చేస్తే పాండవులను ఎవరు ఓడించలేరని, మృత్యువుకు అతీథలు అవుతారని చెప్తాడు. కానీ ఆ పని మాత్రం ఒక్క సహదేవుడు మాత్రమే చేయగలిగాడు. పాండు రాజు ని దహనం చేస్తున్నప్పుడు ఎంత కష్టమైనా సరే, తన తండ్రి చివరి కోరికను తీర్చాలని, చితి మంటల్లో దహనం అవుతున్న పాండురాజు మెదడును తీసుకొని తినడం ప్రారంభిస్తాడు. మొత్తం మూడు ముక్కలను కొరకగానే, మొదటి ముక్కతో వర్తమానం, 2 వ ముక్కతో ప్రజెంట్, మూడవ ముక్క తో భవిష్యత్తుని తెలుసుకునే అపూర్వమైన జ్ఞానం లభించింది.