ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు గురువారం,28.11.2019 ఉదయం 7 గంటల సమయానికి,తిరుమల: 19C°-23℃°.
• నిన్న 64,394 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.
• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో 04 గదిలో భక్తులు వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 08 గంటలు పట్టవచ్చును.
• నిన్న 24,502 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు
₹: 3.10 కోట్లు
• శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
నవంబర్ 23 నుండి డిసెంబరు 1 వరకు వైభవంగా జరుగును.
ఈ రొజు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు:
* నిన్న 13,542 మందిభక్తులకు శ్రీ పద్మావతి అమ్మ దర్శన భాగ్యం కలిగినది.
# సర్వభూపాలవాహనం (ఉ: 8 - 10వరకు)
# స్వర్ణరథం (సా: 3.30 - 4వరకు)
# గరుడ వాహనం (రా: 7.30 - 11వరకు)
గమనిక:
# ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.
# ఈ రొజు 5 సంవత్సరం లోపు పిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఉ: 9 నుండి మ:1.30 వరకు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.
వయోవృద్దులు/ దివ్యాంగుల ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి, ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు.
చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.