మొన్నటిదాకా మధ్యతరగతి కార్ గా కస్టమర్స్ మనసు దోచుకున్న మారుతి సుజుకి మొదటిసారి లక్సరియస్ కార్ మోడల్ ను రిలీజ్ చేస్తుంది. దేశంలో అన్ని మోటార్ కంపెనీలు ఎస్.యు.వి కార్ మోడల్స్ తో కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తుండటంతో ఇప్పుడు సుజుకి కూడా అదే దారిలో సరికొత్త బ్రీజ్ మరియు బలెనో మోడల్స్ ను రిలీజ్ చేస్తుంది.


ప్రీమియం కార్లలో అత్యంత ప్రజాదరణ పొందిన సుజుకి ఇప్పుడు లక్సరియస్ కార్లతో కూడా కస్టమర్లను ఎట్రాక్ చేసే పనిలో ఉంది. ఇప్పటికే బోలెనో కార్ 9 వేల యూనిట్స్ అమ్ముడవడం జరిగింది. సో ఇక ఇండియా కార్ సేల్ రిపోర్ట్ లో బ్రీజ్, బలెనో టాప్ టెన్ లో ఉండటం జరిగింది. రెనాల్ట్ క్విడ్ కు సరిఎన పోటీ ఇస్తున్న ఈ మోడల్స్ సుజుకి సేల్స్ ను మరింత పెంచేస్తున్నాయి. ఇక ఈ ప్రొడక్ట్స్ ఇయర్ మొత్తం మీద 2.5 లక్షల యూనిట్స్ ను తయారు చేయడం జరుగుతుంది.    



మరింత సమాచారం తెలుసుకోండి: