ఈ కేసు విషయంలో వివరణ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖకు, ఈడీకి కర్ణాటక హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రోజువారీ కార్యకలాపాల కోసం షావోమీ బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకోవచ్చని ఆదేశించింది. ఇంతకీ షావోమీపై వచ్చిన ఆరోపణలు ఏంటంటే.. టెక్నాలజీ రాయల్టీ పేరుతో అమెరికాలోని 2 కంపెనీలకు, చైనాలో ఒకదానికి నిధులు బదిలీ చేసిందట. ఇలా చేయడం ఫెమా చట్టంలోని సెక్షన్ 4ను ఉల్లంఘించడమేనట. అందుకే ఈడీ షావోమీకి చెందిన 5551 కోట్ల బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది.
ఈ కేసు విషయంలో వివరణ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖకు, ఈడీకి కర్ణాటక హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రోజువారీ కార్యకలాపాల కోసం షావోమీ బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకోవచ్చని ఆదేశించింది. ఇంతకీ షావోమీపై వచ్చిన ఆరోపణలు ఏంటంటే.. టెక్నాలజీ రాయల్టీ పేరుతో అమెరికాలోని 2 కంపెనీలకు, చైనాలో ఒకదానికి నిధులు బదిలీ చేసిందట. ఇలా చేయడం ఫెమా చట్టంలోని సెక్షన్ 4ను ఉల్లంఘించడమేనట. అందుకే ఈడీ షావోమీకి చెందిన 5551 కోట్ల బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది.