ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ హాజరుకానున్నారు. కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఈ నాలుగో విడత పాదయాత్ర సాగనుంది. ఈ నెల 22న పెద్ద అంబర్ పేట వద్ద బండి సంజయ్ సంగ్రామ యాత్ర నాలుగో విడత ముగియనుంది.
ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ హాజరుకానున్నారు. కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఈ నాలుగో విడత పాదయాత్ర సాగనుంది. ఈ నెల 22న పెద్ద అంబర్ పేట వద్ద బండి సంజయ్ సంగ్రామ యాత్ర నాలుగో విడత ముగియనుంది.