ఇందుకు వీలుగా 12 మంది సభ్యులతో ఓ కమిటీ వేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలను ప్రామాణికంగా తీసుకుని జిల్లాకు ఒకరు లెక్కన పది మంది చైర్మన్, కన్వీనర్లు ఉంటారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి ఛైర్మన్గా మహేశ్వర్ రెడ్డి ఉంటారు. కన్వీనర్గా మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి ఉంటారు. ఈ కమిటీ జిల్లాల వారీగా, నియోజక వర్గాల వారీగా ఇంఛార్జిలుగా నియమించిన సీనియర్ ఉపాధ్యక్షులను, ఉపాధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను సమన్వయం చేసుకుని కార్యక్రమాలకు ఏలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగేట్లు చూడాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఇందుకు వీలుగా 12 మంది సభ్యులతో ఓ కమిటీ వేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలను ప్రామాణికంగా తీసుకుని జిల్లాకు ఒకరు లెక్కన పది మంది చైర్మన్, కన్వీనర్లు ఉంటారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి ఛైర్మన్గా మహేశ్వర్ రెడ్డి ఉంటారు. కన్వీనర్గా మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి ఉంటారు. ఈ కమిటీ జిల్లాల వారీగా, నియోజక వర్గాల వారీగా ఇంఛార్జిలుగా నియమించిన సీనియర్ ఉపాధ్యక్షులను, ఉపాధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను సమన్వయం చేసుకుని కార్యక్రమాలకు ఏలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగేట్లు చూడాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశించారు.