తుడందెబ్బ వ్యవస్థాపకులు దబ్బకట్ల నర్సింగరావు మృతిపట్ల మంత్రి సత్యవతి రాఠోడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నర్సింగరావు మృతి ఆదివాసీలకు తీరని లోటని పేర్కన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.