బస్తీ దవాఖానాలపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ కేంద్రాలతో పేదలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మరో వంద బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.