పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో దొంగ నోట్ల ముఠా అరెస్ట్ అయింది. ఇక అరెస్టయిన నిందితుల దగ్గర నుంచి భారీ మొత్తంలో దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 

 

 పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో దొంగ నోట్లు ముద్రిస్తున్నట్లుగా  కీలక సమాచారం అందుకున్న పోలీసులు.. ఎంతో చాకచక్యంగా రైడ్ నిర్వహించి ఒక ప్రింటర్ 3 లాప్టాప్ లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఐదుగురు ముఠా సభ్యులను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 7 లక్షల 85 వేల దొంగ నోట్లు 40 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: