తాజాగా మంత్రి కేటిఅర్ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి కాలు బాగాలేకపోయినా సరే వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ వీడియో అక్కడ ఉన్న వాళ్ళు షూట్ చేసారు. పోలీసుల సహాయంతో వచ్చి ఓటు వేసి వెళ్ళారు. దీనిపై పలువురు ప్రసంశలు కురిపిస్తున్నారు. కాగా 30 శాతం పోలింగ్ ఇప్పటి వరకు నమోదు అయింది.
తాజాగా మంత్రి కేటిఅర్ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి కాలు బాగాలేకపోయినా సరే వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ వీడియో అక్కడ ఉన్న వాళ్ళు షూట్ చేసారు. పోలీసుల సహాయంతో వచ్చి ఓటు వేసి వెళ్ళారు. దీనిపై పలువురు ప్రసంశలు కురిపిస్తున్నారు. కాగా 30 శాతం పోలింగ్ ఇప్పటి వరకు నమోదు అయింది.