తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌  కార్యాలయంలో పి ఆర్ వో విజయ్ కుమార్ పై వేటు పడింది  పీఆర్వో అయిన తర్వాత ఆయన సంపాదించిన ఆస్తులపై ఇంటిలిజెన్స్ శాఖ ముఖ్యమంత్రికి ఒక నివేదిక సమర్పించింది దీని ఆధారంగా చేసుకొని వెంటనే పి ఆర్ ఓ గా తొలగించవలసిందిగా సంబంధిత శాఖ అధికారులను సీఎం ఆదేశించ‌డం జరిగింది. అదే విధంగా విజ‌య్ కుమార్‌ను విద్యుత్ శాఖ లో ఉన్న జనరల్ మేనేజర్ పదవి నుంచి తొలగించడం జరిగింది. విజయ్ కుమార్ తొలగింపులో ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: