మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, కర్ణాటక, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో ప్రతి రోజు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోనే రోజుకు 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక్కడ థానే, పూణే, నాగపూర్తో పాటు ముంబై లాంటి నగరాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో మళ్లీ మహారాష్ట్ర లాక్డౌన్ దిశగా ఆలోచన చేస్తోంది.
మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, కర్ణాటక, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో ప్రతి రోజు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోనే రోజుకు 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక్కడ థానే, పూణే, నాగపూర్తో పాటు ముంబై లాంటి నగరాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో మళ్లీ మహారాష్ట్ర లాక్డౌన్ దిశగా ఆలోచన చేస్తోంది.