మహిళల ఆరోగ్యం, పౌష్టికాహారంపై రాష్ట్రవ్యాప్తంగా సెమినార్లు నిర్వహిస్తామని అన్నారు. మహిళల సాధికారత, భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది అని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేసారు. దిశ యాప్ ద్వారా మహిళలు సకాలంలో రక్షణ పొందుతున్నారు అని అన్నారు. కాగా మహిళా ఖైదీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. మహిళా ఖైదీలకు సంబంధించి సత్ప్రవర్తన దిశగా ఏపీ ప్రభుత్వం మారిన దగ్గరి నుంచి చర్యలు చేపడుతుంది.
మహిళల ఆరోగ్యం, పౌష్టికాహారంపై రాష్ట్రవ్యాప్తంగా సెమినార్లు నిర్వహిస్తామని అన్నారు. మహిళల సాధికారత, భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది అని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేసారు. దిశ యాప్ ద్వారా మహిళలు సకాలంలో రక్షణ పొందుతున్నారు అని అన్నారు. కాగా మహిళా ఖైదీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. మహిళా ఖైదీలకు సంబంధించి సత్ప్రవర్తన దిశగా ఏపీ ప్రభుత్వం మారిన దగ్గరి నుంచి చర్యలు చేపడుతుంది.