భారత్లో 3 టీ ట్వంటీలు, 2 టెస్టులు ఆడేందుకు శ్రీలంక జట్టు ఇండియా రాబోతోంది. అయితే.. లక్నో వేదికగా భారత్-శ్రీలంక మధ్య తొలి టీ ట్వంటీ మ్యాచ్ జరగబోతోంది. ఆ తరవాత జరిగే రెండు టీ 20లు ధర్మశాల వేదికగా ఇరు జట్ల మధ్య జరగబోతున్నాయి. అలాగే ఈ టీ20 మ్యాచ్ల తర్వాత మరో రెండు టెస్టులు ఉంటాయి. మొహాలీ వేదికగా మార్చి 4 నుంచి 8 వరకు తొలి టెస్టు జరగబోతోంది. అలాగే రెండో టెస్టు బెంగళూరు వేదికగా మార్చి 12 నుంచి 16 వరకు జరగబోతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి