అలాగే రైతు భీమా పథకం ద్వారా ఇప్పటి వరకు 83వేల 118 మంది రైతు కుటుంబాలకు సాయం చేసినట్టు మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా 4వేల150 కోట్లు పరిహారం అందించినట్లు మంత్రి పేర్కొన్నారు. సీజన్ కు ముందే ఏ పంటలు వేయాలో రైతులకు సూచించడానికి దేశంలోనే తొలిసారి తెలంగాణలో మార్కెట్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు. ప్రత్యామ్నాయ పంటలను ప్రాత్సహించడంలో భాగంగా 20లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు కోసం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
అలాగే రైతు భీమా పథకం ద్వారా ఇప్పటి వరకు 83వేల 118 మంది రైతు కుటుంబాలకు సాయం చేసినట్టు మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా 4వేల150 కోట్లు పరిహారం అందించినట్లు మంత్రి పేర్కొన్నారు. సీజన్ కు ముందే ఏ పంటలు వేయాలో రైతులకు సూచించడానికి దేశంలోనే తొలిసారి తెలంగాణలో మార్కెట్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు. ప్రత్యామ్నాయ పంటలను ప్రాత్సహించడంలో భాగంగా 20లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు కోసం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.