బోనస్లు, లక్షల రూపాయలు నగదు వస్తుందని ఈ సంస్థ ప్రతినిధులు ఎర వేశారు . వెయ్యి రూపాయల నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తే 40 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఇస్తామంటూ వీరు పబ్లిసిటీ ఇస్తున్నారు. ఫిర్యాదు అందుకున్న సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు . కంపెనీకి చెందిన ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు .
బోనస్లు, లక్షల రూపాయలు నగదు వస్తుందని ఈ సంస్థ ప్రతినిధులు ఎర వేశారు . వెయ్యి రూపాయల నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తే 40 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఇస్తామంటూ వీరు పబ్లిసిటీ ఇస్తున్నారు. ఫిర్యాదు అందుకున్న సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు . కంపెనీకి చెందిన ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు .