హైదరాబాద్ నుంచి గవర్నర్ తమిళి సై ఉదయం 9:05 నిమిషాలకు .. సీఎం రేవంత్రెడ్డి ఉదయం 9:30 గంటలకు ఆదిలాబాద్ వస్తారు. ముగ్గురు కలిసి ఇందిరాప్రియదర్శిని మైదానంలో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ, జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ కార్యక్రమాలకు డుమ్మా కొట్టేవారు. రేవంత్ మాత్రం వస్తున్నారు. వీరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి.
హైదరాబాద్ నుంచి గవర్నర్ తమిళి సై ఉదయం 9:05 నిమిషాలకు .. సీఎం రేవంత్రెడ్డి ఉదయం 9:30 గంటలకు ఆదిలాబాద్ వస్తారు. ముగ్గురు కలిసి ఇందిరాప్రియదర్శిని మైదానంలో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ, జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ కార్యక్రమాలకు డుమ్మా కొట్టేవారు. రేవంత్ మాత్రం వస్తున్నారు. వీరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి.