చిలకలూరి సభలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో నీరసం వచ్చేసింది. కూటమి తొలిసభకు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసినా.. సభలో ప్రసంగించిన మోదీ.. కనీసం సీఎం జగన్‌పై కనీస విమర్శలు కూడా చేయలేదు.. దీంతో టీడీపీ శ్రేణుల్లో నిస్తేజం నెలకొంది. ఏపీ మంత్రులు.. అవినీతి, అక్రమాల్లో పోటీపడుతున్నారని... ఏపీలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడాలని మాత్రమే మోదీ అన్నారు. రాష్ట్రంలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని..
వైసీపీ, కాంగ్రెస్‌.. రెండింటినీ ఒకే కుటుంబం నడుపుతోందని.. ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మోదీ అన్నారు.

అంతే తప్ప జగన్‌పై ఘాటుగా ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా మోదీ చేయలేదు. వచ్చే ఐదేళ్లు డబుల్ ఇంజిన్ సర్కారుకే అవకాశం ఇవ్వండని.. ఏపీలో మౌలిక సదుపాయాలు, ఓడరేవులను అభివృద్ధి చేస్తామని.. ఏపీలోని నీలి విప్లవానికి కేంద్రం అండగా ఉంటుందని రొటీన్ డైలాగులు చెప్పారు.
చిలకలూరి సభలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో నీరసం వచ్చేసింది. కూటమి తొలిసభకు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసినా.. సభలో ప్రసంగించిన మోదీ.. కనీసం సీఎం జగన్‌పై కనీస విమర్శలు కూడా చేయలేదు.. దీంతో టీడీపీ శ్రేణుల్లో నిస్తేజం నెలకొంది. ఏపీ మంత్రులు.. అవినీతి, అక్రమాల్లో పోటీపడుతున్నారని... ఏపీలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడాలని మాత్రమే మోదీ అన్నారు. రాష్ట్రంలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని..
వైసీపీ, కాంగ్రెస్‌.. రెండింటినీ ఒకే కుటుంబం నడుపుతోందని.. ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మోదీ అన్నారు.

అంతే తప్ప జగన్‌పై ఘాటుగా ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా మోదీ చేయలేదు. వచ్చే ఐదేళ్లు డబుల్ ఇంజిన్ సర్కారుకే అవకాశం ఇవ్వండని.. ఏపీలో మౌలిక సదుపాయాలు, ఓడరేవులను అభివృద్ధి చేస్తామని.. ఏపీలోని నీలి విప్లవానికి కేంద్రం అండగా ఉంటుందని రొటీన్ డైలాగులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: