బంగారం కొనుగోలు దారుల‌కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. గతంలో ఎప్పుడు లేని వెండి ధ‌ర‌ విప‌రీతంగా పెరిగింది. నేడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఒక కిలో గ్రాము వెండి పై రూ. 5,000 ఉంది. ఇక కొత్త సంవ‌త్స‌రంలో వెండి కోనుగోలు చేయాల‌నుకునే వారికి ఇదే షాకింగ్ న్యూసే అని చెప్పాలి మరి. దేశంలోని ప్రధాన న‌గ‌రాల్లో బంగారం వెండి ధ‌ర‌లు గురించి చూద్దాం.

తెలంగాణ రాజధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,000గా కొనసాగుతుంది. ఇక  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,100 ఉంది. అయితే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,000 చేరింది.

ఏపీ రాష్ట్రంలోని విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,000కి చేరింది. ఇక 4 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,100 కొనసాగుతుంది. అయితే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర  రూ. 66,000కి చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,960 కొనసాగుతుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,220 ఉంది. ఇక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,000 చేరింది.

దేశ వాణిజ్య రాజధాని అయినా ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,100 ఉంది. ఇక ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,000 చేరింది.

ఇక కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,210 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,000 ఉంది. ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,000 కొనసాగుతుంది.

మెట్రో సిటీ అయినా బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,000 కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,100 ఉంది. ఇక ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,000కి చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: