ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనల విషయానికి వస్తే..1498 వ సంవత్సరంలో కొలంబస్ ట్రినిడాడ్ దీవికి చేరుకోవడం జరిగింది.1777 వ సంవత్సరంలో మార్క్విస్ డే లాఫయెట్టె అమెరికన్ కాంటినెంటల్ సైన్యానికి మేజర్ జనరల్ అవ్వడం జరిగింది.1790 వ సంవత్సరంలో మొట్టమొదటి అమెరికన్ పేటెంటును వెర్మాంట్ లోని సామ్యూల్ హాప్కిన్స్ కి ఎరువులు తయారుచేయటానికి ఇవ్వడం జరిగింది.1948 వ సంవత్సరంలో కలకత్తా రాష్ట్ర రవాణా వ్యవస్థ ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఇది దేశంలో మొదటి రవాణా వ్యవస్థ  ఇంకా కార్పోరేషన్.1954 వ సంవత్సరంలో ఎవరెస్టు పర్వతం తరువాత ఎత్తైన గాడ్విన్-ఆస్టెన్ (కె2 అంటారు- ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం) ని మొట్ట మొదటిసారిగా ఆర్డితటొ డిసియో నాయకత్వంలో, ఇటలీ బృందం ఎక్కడం జరిగింది.1964 వ సంవత్సరంలో అమెరికా రోదసీ నౌక రేంజర్ 7 చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసి భూమికి పంపడం జరిగింది.2007 వ సంవత్సరంలో పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్కు ప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు లభించడం జరిగింది.

ఇక 1880 వ సంవత్సరంలో ప్రేమ్‌చంద్ జన్మించాడు. ఈయన భారతదేశపు హిందీ ఇంకా ఉర్దూ కవి.1912 వ సంవత్సరంలో మిల్టన్ ఫ్రీడ్‌మన్ జన్మించాడు. ఈయన అమెరికాకు చెందిన ఆర్థికవేత్త ఇంకా నోబెల్ బహుమతి గ్రహీత.ఇక 1939 వ సంవత్సరంలో నండూరి పార్థసారథి జన్మించారు. ఈయన రాంబాబు డైరీ, సాహిత్యహింసావలోకనం గ్రంథాల రచయిత ఇంకా పాత్రికేయులు.ఇంకా 1941వ సంవత్సరంలో అమర్‌సింహ్ చౌదరి జన్మించాడు. ఈయన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.1965 వ సంవత్సరంలో జె.కె. రౌలింగ్ జన్మించారు.ఈమె ఇంగ్లీషు రచయిత.1805 వ సంవత్సరంలో ధీరన్ చిన్నమ్మలై మరణించారు. ఈయన భారత స్వాతంత్ర్య సమరయోధుడు ఇంకా తమిళ ఉద్యమకారుడు.ఇక 1875 వ సంవత్సరంలో ఆండ్రూ జాన్సన్ మరణించారు. ఈయన 17వ అమెరిక అధ్యక్షుడు.1980 వ సంవత్సరంలో మహమ్మద్ రఫీ మరణించారు. ఈయన హిందీ, ఉర్దూ, మరాఠీ ఇంకా తెలుగు భాషల సినిమా నేపథ్యగాయకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: