టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయిన స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది బాలీవుడ్ హీరోయిన్ సమీరారెడ్డి.కెరీర్ ఆరంభంలొనే ఎన్టీఆర్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో పక్కన నటించి మంచి క్రేజ్ ని తెచ్చుకుంది. 'మైనే దిల్ తుజ్కో దియా' అనే సినిమాతో మొట్టమొదటి సారి హీరోయిన్ గా బాలీవుడ్ ఇండ్రస్ట్రీకి పరిచయం అయ్యింది సమీరా రెడ్డి. ఆ తర్వాత బాలీవుడ్లో గ్లామర్ రోల్స్ చేస్తు మంచి గుర్తింపును తెచ్చుకుంది.ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు బాలీవుడ్ లో నెపోటీజమ్ కారణంగా తనకు అవకాశాలు రాలేదని చెప్పుకొచ్చింది.తనని చాలా సినిమాల్లో ముందు హీరోయిన్ గా తీసుకొని ఆ తరువాత తిసేసారని చెప్పింది సమీరా.
 

ఇదిలా ఉంటె తెలుగులోఈ అమ్మడు చిన్న వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ తో అశోక్, నరసింహుడు వంట్టి సినిమాలలో నటిచింది.ఇవే కాకుండా జై చిరంజీవ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ చేసింది సమీరా.ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ తో రెండు సినిమాల్లో నడిచిన సమీరా.. ఎన్టీఆర్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి.నిజానికి ఈ హీరోయిన్ మన తెలుగు అమ్మాయి కావడం తో అందరూ ఈ వార్త నిజమే అనుకున్నారు.. అంతేకాదు మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతోందని కూడా ప్రచారం సాగింది. ఇక అప్పటికే బోల్ట్ హీరోయిన్ గా చేసిన సమీరా తెలుగు లో ఎన్టీఆర్ ని తన వల్లో వేసుకుందని..



దాంతో టాలీవుడ్ లో నందమూరి వంట్టి పెద్ద ఫ్యామిలీ కి కోడలిగా వచ్చి ఆ ఫ్యామిలీ లో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తుందని.. అందుకనే ఎన్టీఆర్ ట్రాక్ లోకి వచ్చిందని నందమూరి సన్నిహిత వర్గాలు తెలిపాయి.ఆ తరువాత వాళ్లిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే ప్రేమ పెళ్లి వంటి ఆలోచనలు లేవని మా స్వేచ్ఛమైన స్నేహాన్ని ఇలా అపార్థం చేసుకున్నారని వాళ్లు చాలా బాధ పడ్డారట.ఆ తర్వాత కొన్నాళ్ళు ఈ హీరోయిన్ ని అందరు మర్చిపోయారు.టాలీవుడ్ లో అనుకున్న విజయం రాకపోవడంతో మళ్ళీ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది సమీరా రెడ్డి.ఐతే అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా హోదా ని దక్కిచుకోలేకపోయింది ఈ భామ.ఇక సినిమాలో అవకాశాలు తగ్గడంతో 2014లో అక్షయ్ వర్దె అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని సినిమాలకి పూర్తిగా దూరమైంది సమీరా రెడ్డి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: