విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు.కాగా బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.ఇకపోతే దర్శకుడు ఎస్ఎస్ అరుణాచలం స్వయంగా కథ, స్క్రీన్ప్లే అందిస్తున్న ఈ లో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.అంతేకాదు ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం త్వరలో గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది.ఇక ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ తర్వలోనే స్టార్ట్ కానుంది. అయితే కొందరు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు,
సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.ఇదిలావుంటే ఇటీవల రష్మీ, నందు జంటగా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హజరయిన నాగశౌర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక నాగ సౌర్య మాట్లాడుతూ...'మంచి కథతో తీసిన ఈ ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈ చూడాలనిపిస్తుంది.అంతేకాదు థియేటర్స్ నుండి వచ్చిన ఆర్టిస్టులు అందరినీ ఈ కు తీసుకువచ్చి వారికి అవకాశం కలిపించడం చాలా గ్రేట్, కెమెరామెన్ విజువల్స్ బాగున్నాయి హీరో, హీరోయిన్ లిద్దరూ చాలా బాగా నటించారు .ఇక రష్మీ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు.అయితే అలాంటి మంచి పేరున్న తను హీరో నందుకు సపోర్ట్ చేయడానికి ఈ కు డబ్బులు తీసుకోకుండా ఆటోలో తిరిగింది అని విన్నాను.ఇక తనకు పై ఎంత ప్యాషన్ ఉందో అర్థమవుతుంది. ఇకపోతే నందు ఈ సినిమా కొరకు చాలా కష్టపడ్డాడు.అయితే మంచి కంటెంట్ ను నమ్ముకొని తీసిన, దర్శక,నిర్మాతలకు, చిత్ర యూనిట్ అందరికీ ఈ టైటిల్ మాదిరే ఈ బిగ్ బ్లాక్ బస్టర్అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను' అన్నారు..!!