
ఆ అనుబంధం తోనే అఖిల్ ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.. మురళీ కిషోర్ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు ఫోన్ నెంబర్ నైబరింగ్ అనే కాన్సెప్ట్ తో లవ్ యాక్షన్ గా వస్తున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన హీరోయిన్గా కశ్మీరా పరదేశి నటిస్తోంది .ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా సినిమాపై హైపు పెంచే ప్రయత్నం చేస్తున్నారు చిత్ర బృందం. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్న నేపథ్యంలో ఇందులో మురళీ శర్మ కీలకపాత్ర పోషిస్తున్నారు.
మొదట ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.. కానీ అదే రోజున విడుదలకు సిద్ధంగా ఉంది. అందులోనూ థియేటర్ల కొరకు ఏర్పడడంతో సినిమాను ఫిబ్రవరి 18 అంటే మహాశివరాత్రి పర్వదినాన విడుదల చేయబోతున్నారు.. మరి ఇంతటి పర్వదినాన ఆ మహా శివుడు కిరణ్ అబ్బవరానికి తన ఆశీస్సులు అందిస్తాడో లేదో చూడాలి.