టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే ఇటీవల `ఆర్ఆర్ఆర్` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు ఈయన.అయితే  దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ ప్రిన్స్‌ మహేష్ బాబుతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఇదిలావుంటే ఇక ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఇది పూర్తయిన వెంటనే మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.అయితే మహేష్ కెరీర్ లో తెరకెక్కబోయే తొలి పాన్ ఇండియా చిత్రమిది.

ఇదిలావుంటే ఇక  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కాగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రాజమౌళి తండ్రి ప్రముఖ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు.ఇక సీనియర్ నిర్మాత కె.ఎల్‌. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఇక తాజాగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రాజమౌళి  `హిట్‌ 2` ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్‌ గా విచ్చేశారు.ఇక ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రాజమౌళి  మాట్లాడుతూ..`

నా నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో ఉండనుంది. నేను ఎప్పుడు నుంచో ఓ అడ్వెంచర్ చిత్రం చేయాలి అనుకుంటున్నా. అయితే అందుకు సరైన సమయం ఇప్పుడు దొరికింది.ఇకపోతే ఈ సినిమాకి మహేష్ పర్ఫెక్ట్ గా సరిపోతాడు.ఇక ఈ చిత్రం గ్లోబ్ టాటరింగ్ గా ఉంటుంది` అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రాజమౌళి పై నెటిజన్లు మండిపోతున్నారు. ఎందుకంటే, ఈ విషయాలన్నీ గతంలోనే ఆయన చెప్పారు.ఇక దీంతో చెప్పిందే ఎన్ని సార్లు చెబుతావ్ జక్కన్న.. మహేష్ మూవీపై కొత్త అప్డేట్స్ ఏమీ ఇవ్వవా అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: