ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*2-3* గంటలకు లోవు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును. నిన్న మే *08* న *74,472* మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యంలభించినది.నిన్న *31,707* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹ 2.91* కోట్లు._బుధవారం ప్రత్యేక సేవ:_*సహస్రకలశాభిషేకం*_*🦑ఓం...నమో...వేంకటేశాయా...* 🦑_
ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*2-3* గంటలకు లోవు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును. నిన్న మే *08* న *74,472* మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యంలభించినది.నిన్న *31,707* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹ 2.91* కోట్లు._బుధవారం ప్రత్యేక సేవ:_*సహస్రకలశాభిషేకం*_*🦑ఓం...నమో...వేంకటేశాయా...* 🦑_