ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి అన్ని ధరలు పెంచేశాడని,ప్రజల ఆదాయం అనేది తగ్గి కంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి.అలాగే ప్రజల జీవన ప్రమాణాలు కూడా పడిపోయాయి. యువతను నట్టేట ముంచేసి ఆంధ్రప్రదేశ్ ను నిరుద్యోగాంధ్రప్రదేశ్ గా మార్చేసాడని అన్నారు.అయితే జాబ్ రావాలంటే మాత్రం బాబు రావాలని అన్నారు.ఈ ఐదేళ్ల లో రాక్షస పాలనా ప్రజలు అనుభవించారని ఇపుడు దాని నుండి విముక్తి కలిగే సమయం వచ్చిందన్నారు.ఆ విషయాలన్ని ప్రజలకు చెప్పడానికి, గుర్తుచేయడానికి ఇక్కడికి వచ్చానని అన్నారు.ప్రజల అభివృద్ధి మరియు సంక్షేమం నా బాధ్యత అని సభాముఖంగా చెప్పడానికి వచ్చానన్నారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి అన్ని ధరలు పెంచేశాడని,ప్రజల ఆదాయం అనేది తగ్గి కంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి.అలాగే ప్రజల జీవన ప్రమాణాలు కూడా పడిపోయాయి. యువతను నట్టేట ముంచేసి ఆంధ్రప్రదేశ్ ను నిరుద్యోగాంధ్రప్రదేశ్ గా మార్చేసాడని అన్నారు.అయితే జాబ్ రావాలంటే మాత్రం బాబు రావాలని అన్నారు.ఈ ఐదేళ్ల లో రాక్షస పాలనా ప్రజలు అనుభవించారని ఇపుడు దాని నుండి విముక్తి కలిగే సమయం వచ్చిందన్నారు.ఆ విషయాలన్ని ప్రజలకు చెప్పడానికి, గుర్తుచేయడానికి ఇక్కడికి వచ్చానని అన్నారు.ప్రజల అభివృద్ధి మరియు సంక్షేమం నా బాధ్యత అని సభాముఖంగా చెప్పడానికి వచ్చానన్నారు.