దాంతో మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది దాంతో ఈ వామప్ మ్యాచ్లో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది భారత జట్టు. అయితే ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టుకు అనుకున్న ఆరంభం లభించకపోయినా చివర్లో జానీ బెయిర్స్టో 49 పరుగులు, మొయిన్ అలీ 43 పరుగులతో రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేయగలిగింది.
దాంతో మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది దాంతో ఈ వామప్ మ్యాచ్లో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది భారత జట్టు. అయితే ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టుకు అనుకున్న ఆరంభం లభించకపోయినా చివర్లో జానీ బెయిర్స్టో 49 పరుగులు, మొయిన్ అలీ 43 పరుగులతో రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేయగలిగింది.