వీరు కొన్ని విషయాలను వెల్లడించారు. మిగతా దేశాల వారి కన్నా ఇండియన్స్ మాత్రమే ఆన్లైన్ మోసాల బారిన పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయట, దాదాపుగా 69 శాతం మంది ఆన్లైన్ సేవలను వినియోగిస్తున్న వారు ఈ ఆన్లైన్ స్కామ్ లను ఎదుర్కొన్నట్లు మైక్రోసాఫ్ట్ 2021 గ్లోబ్ టెక్ సపోర్ట్ స్కామ్ రీసర్చ్ ద్వారా తెలిపింది. ఇందులో 48 శాతం మంది ఆన్లైన్ స్కామ్ లో ఇరుక్కోగా, 31 శాతం మంది ఇండియన్స్ ఈ ఆన్లైన్ స్కామ్ ద్వారా డబ్బును పోగొట్టుకున్నారు. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలోకెల్లా ఎక్కువ కావడం గమనార్హం. ఈ ఆన్లైన్ స్కామ్ ల గురించి ప్రతి నెల అందుతున్న ఫిర్యాదుల సంఖ్య 6500 గా ఉంది. వీరి నివేదిక ప్రకారం ఇండియన్ ఆన్లైన్ వినియోగదారులు 2021 సంవత్సరంలో 15,334 రూపాయలు పోగొట్టుకునట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపుగా 88 శాతం మంది తిరిగి వెనకు డబ్బును పొందగలిగారని ఈ నివేదిక తెలిపింది.
వీరు కొన్ని విషయాలను వెల్లడించారు. మిగతా దేశాల వారి కన్నా ఇండియన్స్ మాత్రమే ఆన్లైన్ మోసాల బారిన పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయట, దాదాపుగా 69 శాతం మంది ఆన్లైన్ సేవలను వినియోగిస్తున్న వారు ఈ ఆన్లైన్ స్కామ్ లను ఎదుర్కొన్నట్లు మైక్రోసాఫ్ట్ 2021 గ్లోబ్ టెక్ సపోర్ట్ స్కామ్ రీసర్చ్ ద్వారా తెలిపింది. ఇందులో 48 శాతం మంది ఆన్లైన్ స్కామ్ లో ఇరుక్కోగా, 31 శాతం మంది ఇండియన్స్ ఈ ఆన్లైన్ స్కామ్ ద్వారా డబ్బును పోగొట్టుకున్నారు. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలోకెల్లా ఎక్కువ కావడం గమనార్హం. ఈ ఆన్లైన్ స్కామ్ ల గురించి ప్రతి నెల అందుతున్న ఫిర్యాదుల సంఖ్య 6500 గా ఉంది. వీరి నివేదిక ప్రకారం ఇండియన్ ఆన్లైన్ వినియోగదారులు 2021 సంవత్సరంలో 15,334 రూపాయలు పోగొట్టుకునట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపుగా 88 శాతం మంది తిరిగి వెనకు డబ్బును పొందగలిగారని ఈ నివేదిక తెలిపింది.