నేటి నుంచి 25 తేదీ వరకు ఏపీ ఎంసెట్ జరగనుంది. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామినేషన్ హాల్లోకి నో ఎంట్రీ. ప్రతి విద్యార్థి మాస్కు తప్పని సరిగా ధరించాలి. అయితే కరోనా లక్షణాలు ఏమైనా ఉంటే వారికి ప్రత్యేక ఏర్పాటు చేసి పరీక్షించేందుక సిద్దమయ్యారు. ఇక ఉదయం మధ్యాహ్నం రెండు విడతల్లో మూడు రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 2 లక్షల 72,946మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేయగా.. ఆంధ్రప్రదేశ్లో 115 సెంటర్స్ తెలంగాణలో 3 సెంటర్లను ఏర్పాటు చేశారు.
నేటి నుంచి 25 తేదీ వరకు ఏపీ ఎంసెట్ జరగనుంది. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామినేషన్ హాల్లోకి నో ఎంట్రీ. ప్రతి విద్యార్థి మాస్కు తప్పని సరిగా ధరించాలి. అయితే కరోనా లక్షణాలు ఏమైనా ఉంటే వారికి ప్రత్యేక ఏర్పాటు చేసి పరీక్షించేందుక సిద్దమయ్యారు. ఇక ఉదయం మధ్యాహ్నం రెండు విడతల్లో మూడు రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 2 లక్షల 72,946మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేయగా.. ఆంధ్రప్రదేశ్లో 115 సెంటర్స్ తెలంగాణలో 3 సెంటర్లను ఏర్పాటు చేశారు.