వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న పట్టభద్రుల ఓట్లను నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఇటీవల పులివెందుల మున్సిపల్ కమిషనర్... ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేయాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని టీడీపీ నేతలు గుర్తు చేశారు. రెండు రోజుల కిందటే కల్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ... గ్రామ సచివాలయ సిబ్బందితో సమావేశమై... జగన్ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందనే విధంగా మాట్లాడటం దేనికి సంకేతం అని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.
వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న పట్టభద్రుల ఓట్లను నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఇటీవల పులివెందుల మున్సిపల్ కమిషనర్... ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేయాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని టీడీపీ నేతలు గుర్తు చేశారు. రెండు రోజుల కిందటే కల్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ... గ్రామ సచివాలయ సిబ్బందితో సమావేశమై... జగన్ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందనే విధంగా మాట్లాడటం దేనికి సంకేతం అని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.