తాజాగా టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగ్గారెడ్డి కాళ్లు మొక్కి తే ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. కరోనా వస్తే కనీసం నియోజకవర్గ ప్రజలను ఒక్కసారి కూడా పట్టించుకోలేదు అంటూ విమర్శించారు. జగ్గారెడ్డిని  నమ్మి  నియోజకవర్గ ప్రజలందరూ ఓటు వేస్తే అందరికీ సరైన బుద్ధి చెప్పారు అంటూ విమర్శించారు. 

 


 టిఆర్ఎస్ లోకి జగ్గారెడ్డి కి నో ఎంట్రీ అంటూ స్పష్టం చేశారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. సంగారెడ్డి నియోజక వర్గంపై కేసిఆర్ హరీష్ రావు లు  ప్రత్యేక దృష్టిపెట్టారు అంటూ తెలిపారు కొత్త ప్రభాకర్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: