నెల్లూరు జిల్లా కలువాయి లో వైసిపి గ్రూపు గొడవలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గం లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. 

 

 వైయస్సార్ పక్కా ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని పలువురు నిరసనకు దిగారు. మరోసారి సర్వే చేయించి అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి కోరారు. ఈ క్రమంలోనే మాజీ జెడ్పిటిసి ఆయన వర్గీయులు ధర్నాకు దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: