దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి టిపిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి నివాళులర్పించారు. 

 

 ఈ సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాలు.. ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ పాపులర్ లీడర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఉత్తంకుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన తీసుకువచ్చిన పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని అన్నారు,

మరింత సమాచారం తెలుసుకోండి: