ఈ నిర్ణయం తీసుకోవడానికి తాను చాలా ఒత్తిడికి గురయ్యా అని అందుకు చాలా సమయం పట్టిందని కోహ్లీ పేర్కొన్నాడు.ఓపెనర్ రోహిత్ శర్మ అలాగే రవి శాస్త్రి అదేవిధంగా బీసీసీఐ సెక్రటరీ జై షా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో తాను చర్చించి ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్టుగా కోహ్లీ తెలిపాడు. అక్టోబర్ లో జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాత తాను కెప్టెన్గా తప్పుకుంటానని కోహ్లీ పేర్కొన్నాడు.
ఈ నిర్ణయం తీసుకోవడానికి తాను చాలా ఒత్తిడికి గురయ్యా అని అందుకు చాలా సమయం పట్టిందని కోహ్లీ పేర్కొన్నాడు.ఓపెనర్ రోహిత్ శర్మ అలాగే రవి శాస్త్రి అదేవిధంగా బీసీసీఐ సెక్రటరీ జై షా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో తాను చర్చించి ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్టుగా కోహ్లీ తెలిపాడు. అక్టోబర్ లో జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాత తాను కెప్టెన్గా తప్పుకుంటానని కోహ్లీ పేర్కొన్నాడు.