అప్పటికే కడుపులో పాయిజన్ గా మారిన కాటన్... ఆమె మృతికి కారణం అయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మమత మృతి చెందింది. మమత కడుపులోంచి కాటన్ వెలికి తీసిన వైద్యులు... మరణానికి అదే కారణం అని వెల్లడించారు. ఘటనకు భాద్యులైన కేకే నర్సింగ్ హోమ్ ముందు మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అప్పటికే కడుపులో పాయిజన్ గా మారిన కాటన్... ఆమె మృతికి కారణం అయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మమత మృతి చెందింది. మమత కడుపులోంచి కాటన్ వెలికి తీసిన వైద్యులు... మరణానికి అదే కారణం అని వెల్లడించారు. ఘటనకు భాద్యులైన కేకే నర్సింగ్ హోమ్ ముందు మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.