అదేవిధంగా నక్కా ఆనంద్ బాబు, టీడీపీ పోలీట్ బ్యూరో మెంబర్, మాజీ మంత్రి కొనిజేటి రోశయ్య ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. గుంటూరు జిల్లా వేమూరు లో పుట్టి రాజకీయంగా అత్యున్నత పదవులు అధిరోహించారని గుర్తుకు తెచ్చారు. చివరి వరకు తాను నమ్మిన సిద్ధాంతాలతో పనిచేసిన వ్యక్తి కోణిజేటి రోశయ్య అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన చరిత్ర రోశయ్యకు మాత్రమే దక్కుతుంది. అదేవిధంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా రాజనీతిజ్ఞుడు, అపర చాణిక్యుడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అదేవిధంగా నక్కా ఆనంద్ బాబు, టీడీపీ పోలీట్ బ్యూరో మెంబర్, మాజీ మంత్రి కొనిజేటి రోశయ్య ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. గుంటూరు జిల్లా వేమూరు లో పుట్టి రాజకీయంగా అత్యున్నత పదవులు అధిరోహించారని గుర్తుకు తెచ్చారు. చివరి వరకు తాను నమ్మిన సిద్ధాంతాలతో పనిచేసిన వ్యక్తి కోణిజేటి రోశయ్య అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన చరిత్ర రోశయ్యకు మాత్రమే దక్కుతుంది. అదేవిధంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా రాజనీతిజ్ఞుడు, అపర చాణిక్యుడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.