ముఖ్యంగా సోమవారం రాత్రి బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి కొవిడ్ నిర్థారణ నిర్వహించగా.. వెలువడిన రిపోర్టులో కరోనా పాజిటివ్గా నమోదైంది. గంగూలీకి కరోనా సోకడం ఇదే మొదటి సారి. గతంలో ఐపీఎల్ 2021కు కొన్ని రోజుల ముందు గంగూలీ కుటుంబ సభ్యులు కరోనా బారీన పడ్డారు. కానీ గంగూలీకి సోకలేదు అప్పుడు. తాజాగా గంగూలీ కొవిడ్-19 బారీన పడ్డట్టు వైద్యులు నిర్థారించారు. ఈ ఏడాది ప్రారంభంలో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ గంగూలీ ఆసుప్రతిలో చేరారు. ముఖ్యంగా గంగూలీకి ఛాతి నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరి..యాంజియోప్లాస్టీ చికిత్సను వైద్యులు చేసారు.
ముఖ్యంగా సోమవారం రాత్రి బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి కొవిడ్ నిర్థారణ నిర్వహించగా.. వెలువడిన రిపోర్టులో కరోనా పాజిటివ్గా నమోదైంది. గంగూలీకి కరోనా సోకడం ఇదే మొదటి సారి. గతంలో ఐపీఎల్ 2021కు కొన్ని రోజుల ముందు గంగూలీ కుటుంబ సభ్యులు కరోనా బారీన పడ్డారు. కానీ గంగూలీకి సోకలేదు అప్పుడు. తాజాగా గంగూలీ కొవిడ్-19 బారీన పడ్డట్టు వైద్యులు నిర్థారించారు. ఈ ఏడాది ప్రారంభంలో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ గంగూలీ ఆసుప్రతిలో చేరారు. ముఖ్యంగా గంగూలీకి ఛాతి నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరి..యాంజియోప్లాస్టీ చికిత్సను వైద్యులు చేసారు.