ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ చక్రధర బాబు వెంటనే స్పందించి ఎలాగైనా సరే వారు వాగు దాటి పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. సమయాభావం వల్ల వారు కావలికి చేరుకోలేని పరిస్థితి ఉండటంతో జిల్లా కలెక్టర్ ఇంటర్మీడియట్ శాఖ కార్యదర్శి ఎంవి శేషగిరిబాబుకు ఈ విషయం తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి తీసుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ చక్రధర బాబు వెంటనే స్పందించి ఎలాగైనా సరే వారు వాగు దాటి పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. సమయాభావం వల్ల వారు కావలికి చేరుకోలేని పరిస్థితి ఉండటంతో జిల్లా కలెక్టర్ ఇంటర్మీడియట్ శాఖ కార్యదర్శి ఎంవి శేషగిరిబాబుకు ఈ విషయం తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి తీసుకున్నారు.