మళ్లీ ఇన్నాళ్లకు ఉక్రెయిన్ నుంచి సముద్ర మార్గం ద్వారా ఆహార ధాన్యాల ఎగుమతులు మొదలయ్యాయి. యుద్ధం తర్వాత మొదటి రవాణా నౌక సోమవారం ఒడెస్సా నౌకాశ్రయం నుంచి ప్రారంభమైంది. టర్కీ రక్షణ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. రజోని ఓడ ఒడెస్సా నౌకాశ్రయం నుంచి లెబనాన్లోని ట్రిపోలీకి బయలుదేరిందని తెలిపింది. ఈ ఓడ ఆగస్టు 2 నాటికి ఇస్తాంబుల్కు చేరుకుంటుందట. ఈ నౌకలో 26 వేల టన్నుల మొక్కజొన్నలు ఉన్నాయి.
మళ్లీ ఇన్నాళ్లకు ఉక్రెయిన్ నుంచి సముద్ర మార్గం ద్వారా ఆహార ధాన్యాల ఎగుమతులు మొదలయ్యాయి. యుద్ధం తర్వాత మొదటి రవాణా నౌక సోమవారం ఒడెస్సా నౌకాశ్రయం నుంచి ప్రారంభమైంది. టర్కీ రక్షణ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. రజోని ఓడ ఒడెస్సా నౌకాశ్రయం నుంచి లెబనాన్లోని ట్రిపోలీకి బయలుదేరిందని తెలిపింది. ఈ ఓడ ఆగస్టు 2 నాటికి ఇస్తాంబుల్కు చేరుకుంటుందట. ఈ నౌకలో 26 వేల టన్నుల మొక్కజొన్నలు ఉన్నాయి.