అవార్డు అందుకున్న విడదల రజినిని, ఆ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. ద ఎకనమిక్ టైమ్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన డిజిటెక్ కాన్క్లేవ్ 2022లో ఈ అవార్డును ప్రకటించారు. మంత్రి రజని ఈ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి వచ్చిన అవార్డును అందుకున్నారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎంను కలిసిన మంత్రి రజిని... రాష్ట్రానికి వచ్చిన అవార్డును చూపించారు.
అవార్డు అందుకున్న విడదల రజినిని, ఆ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. ద ఎకనమిక్ టైమ్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన డిజిటెక్ కాన్క్లేవ్ 2022లో ఈ అవార్డును ప్రకటించారు. మంత్రి రజని ఈ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి వచ్చిన అవార్డును అందుకున్నారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎంను కలిసిన మంత్రి రజిని... రాష్ట్రానికి వచ్చిన అవార్డును చూపించారు.