అలాగే అరకులో మాధవిని తప్పించి మత్స్యలింగంను వైసీపీ నియమించింది. అంతే కాదు.. ఎంపీ మాధవికి ఎక్కడా సీటు ఇవ్వలేదు. ఇక నెల్లూరు నుంచి నరసరావుపేటకు అనిల్ కుమార్ యాదవ్ను బదిలీ చేశారు.కాకినాడ లోక్సభ ఇన్ఛార్జిగా సునీల్ ను వైసీపీ నియమించింది. మచిలీపట్నానికి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ను నియమించారు. అవనిగడ్డకు సింహాద్రి చంద్రశేఖర్ పేరును వైసీపీ ప్రకటించింది. సత్యవేడులో శాసనసభ మాజీ ఉపసభాపతి కుతూహలమ్మ సోదరి కొడుకైన నూకతోటి రాజేష్ను నియమించారు.
అలాగే అరకులో మాధవిని తప్పించి మత్స్యలింగంను వైసీపీ నియమించింది. అంతే కాదు.. ఎంపీ మాధవికి ఎక్కడా సీటు ఇవ్వలేదు. ఇక నెల్లూరు నుంచి నరసరావుపేటకు అనిల్ కుమార్ యాదవ్ను బదిలీ చేశారు.కాకినాడ లోక్సభ ఇన్ఛార్జిగా సునీల్ ను వైసీపీ నియమించింది. మచిలీపట్నానికి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ను నియమించారు. అవనిగడ్డకు సింహాద్రి చంద్రశేఖర్ పేరును వైసీపీ ప్రకటించింది. సత్యవేడులో శాసనసభ మాజీ ఉపసభాపతి కుతూహలమ్మ సోదరి కొడుకైన నూకతోటి రాజేష్ను నియమించారు.