ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేయనున్న జనసేన 18 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇంకా అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం దక్షిణ స్థానాలు పెండింగ్‌ లో ఉంచింది. కాకినాడ లోక్ సభ స్థానం నుంచి  తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బరిలో దింపుతోంది.

జమసేన 18 స్థానాలకు సంబంధించిన జాబితా ఇలా ఉంది.

1. పిఠాపురం         శ్రీ పవన్ కల్యాణ్
2.నెల్లిమర్ల         శ్రీమతి లోకం మాధవి
3. అనకాపల్లి      శ్రీ కొణతాల రామకృష్ణ
4. కాకినాడ రూరల్  శ్రీ పంతం నానాజీ
5. రాజానగరం      శ్రీ బత్తుల బలరామకృష్ణ
6. తెనాలి         శ్రీ నాదెండ్ల మనోహర్
7. నిడదవోలు         శ్రీ కందుల దుర్గేష్
8. పెందుర్తి        శ్రీ పంచకర్ల రమేష్ బాబు
9.యలమంచిలి    శ్రీ సుందరపు విజయ్ కుమార్
10 పి.గన్నవరం    శ్రీ గిడ్డి సత్యనారాయణ
11.రాజోలు        శ్రీ దేవ వరప్రసాద్
12.తాడేపల్లిగూడెం    శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్
13.భీమవరం        శ్రీ పులపర్తి ఆంజనేయులు
14.నరసాపురం    శ్రీ బొమ్మిడి నాయకర్
15ఉంగుటూరు    శ్రీ పత్సమట్ల ధర్మరాజు
16పోలవరం        శ్రీ చిర్రి బాలరాజు
17తిరుపతి        శ్రీ ఆరణి శ్రీనివాసులు
18రైల్వే కోడూరు    డా.యనమల భాస్కర రావు

మరింత సమాచారం తెలుసుకోండి: