కడుపు ఉన్నవారి బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అలాంటి వారు ప్రతి రోజూ కూడా వెల్లుల్లిపాయ నీళ్లు కనుక తాగితే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది కనిపిస్తుంది. అజీర్ణం, కడుపునొప్పి, గ్యాస్ క్రాంప్స్, మలబద్ధకం ఇంకా అలాగే కడుపు ఉబ్బరం వంటి సమస్యలు అనేవి పూర్తిగా నయమవుతాయి. మాములుగా బహిష్టు సమయంలో స్త్రీలకు అయితే కడుపునొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయాల్లో వారు ఉదయాన్నే వెల్లుల్లిపాయ నీళ్లు తాగాలి.ఎందుకంటే ఇది రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. కడుపు నొప్పిని చాలా ఈజీగా తగ్గిస్తుంది.వెల్లుల్లి వంటకాలలో ఎక్కువగా ఉపయోగించే రుచికరమైన పదార్ధం. వెల్లుల్లిలో వివిధ రకాల వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిలో ఉండే విటమిన్ సి, బి 6 రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. వెల్లుల్లిని ఉడికించి, పచ్చిగా తినడం కంటే నీటిలో కలిపి తాగడం వల్ల చాలా మంచి ప్రయోజనం ఉంటుంది.


ఒక గ్లాసు నీరు తీసుకొని ఆ నీటిలో రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి ప్రతి రోజూ ఉదయం పూట తాగాలి. ఇలా తాగడం వల్ల గుండెపోటు, రక్తపోటు, కొలెస్ట్రాల్ ఇంకా అలాగే గుండె జబ్బులు వంటి అనేక వ్యాధులు చాలా ఈజీగా నయమవుతాయి.ఇందుకు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు నీటిని పోయాలి. ఈ నీటిలో తొక్క తీసిన మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక ఐదు నిమిషాల పాటు మరిగించాలి.ఈ నీటిని ఉదయం పూట పరగడుపున తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా అలాగే వీటితో పాటు శరీరంలో  పేరుకుపోయిన విశ్వ వ్యర్థాలను ఈజీగా బయటకు నెట్టి వేస్తుంది.ఇంకా అలాగే చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.ఫలితంగా బరువు కూడా తగ్గొచ్చు. ఇంకా జీర్ణ క్రియను కూడా బాగా మెరుగు పరుస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు అనేవి తలెత్తకుండా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: