అలాగే సినిమా ఇండస్ట్రీ లో కమిట్మెంట్ అడుగుతారు అనేది పచ్చి నిజం అని కూడా ఈ ముద్దు గుమ్మ తాజాగా చెప్పింది . అలాగే తనను కూడా అనేక మంది కమిట్మెంట్ అడిగారు అని ఈ ముద్దు గుమ్మ చెప్పు కొచ్చింది . అలాంటి వారు ప్రతి రంగం లో కూడా ఉంటారు అని , వారికి ఏ మాత్రం తల వంచకుండా , లొంగి పోకుండా , ధైర్యంగా ఉండాలి అని తేజస్వి మదివాడ చెప్పు కొచ్చింది . అలాగే అలాంటి వాళ్లకు లొంగి పోయి ఆ తర్వాత మోసపోయానని చెప్పడం సరైనది కాదు అని తేజస్వి తాజాగా చెప్పు కొచ్చింది . ఇలా తేజస్విని మదివాడ తాజాగా అనేక ఆసక్తికర మైన విషయాలను చెప్పు కొచ్చింది .
తేజస్వి మదివాడ కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించింది . ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ కేరింత మూవీ తో మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది . ఆ తర్వాత తెలుగు ప్రముఖ రియాలిటీ షో అయినటు వంటి బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుంది. ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ బాగానే ఆఫర్ లను దక్కించు కుంటుం ది.