తెలుగు ఇండస్ట్రీలో పూరి జగన్నాధ్, నితిన్ కాంబినేషన్ లో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ ఆదాశర్మ. అప్పటికే బాలీవుడ్ లో ‘1920’ లాంటి హర్రర్ చిత్రంలో నటించింది. ఇక హార్ట్ ఎటాక్ చిత్రంలో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే తెలుగు లో కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు మాత్రం రాలేదు. దాంతో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది.
'సన్నాఫ్ సత్యమూర్తి' , ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాంటి చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఆదాశర్మ ఆ మద్య నటించిన ‘క్షణం’ మంచి హిట్ అయ్యింది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తమిళంలో కూడా ట్రై చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫ్యాషన్ ఫోటో షూట్స్ తో బిజీగా గుడుపుతుంది. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది ఆదా.
తన కొత్త ఫోటోలు షేర్ చేస్తు నేనున్నాను అని గుర్తు చేస్తుంటుంది. హాట్ హాట్ ఫొటో షూట్లతో అందాలన్నీ ఆరబోసేయడం మొదలెట్టింది. లేటెస్ట్ గా టూ పీస్ బికినీ వేసుకుని పడుకుని మేని మెరుపులు మొత్తం చూపిస్తూ మతి పోగొట్టేసింది. మరి ఫోటోలు చూసి అయిన సినిమాలో అవకాశం ఇస్తారో లేదో చూడాలి.