‘పవర్’, ‘సర్దార్ గబ్బర్సింగ్’, ‘జై లవ కుశ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ). దర్శకుడు కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహించిన ‘వెంకీ మామ’ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్, నాగచైనత్య హీరోలుగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం 2019 డిసెంబర్లో విడుదలైన తెలుగు సినిమాలన్నింటిల్లో కెల్లా అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది.
దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక.. సో ప్రౌడ్ ఆఫ్ యూ బావ అని బాబీకి ట్వీట్ చేశారు. హారిక ట్వీట్కు బాబీ ధన్యవాదాలు తెలిపారు. కాగా, హారిక సోదరిని బాబీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి ఓ పాప కూడా ఉంది. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్న హారిక.. గతేడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే.
రాశి ఖన్నా, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని బాబీ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా చిత్రీకరించారు.ఈ చిత్రానికి మంచి వసూళ్లే దక్కాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఓ ట్వీట్ చేసింది. డిసెంబర్ లో విడుదలైన చిత్రాల్లో వెంకీమామ చిత్రం అత్యధిక గ్రాస్ సాధించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించిన జై లవకుశ చిత్రం మంచి విజయం సాధించింది. బాబీ చివరగా తెరకెక్కించిన చిత్రం వెంకీ మామ. విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలసి నటించిన ఈ చిత్రం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాబి గతంలో చేసిన సినిమాలన్నీ దాదాపుగా ఫ్లాప్ అయ్యాయి. ఈ ఒక్క సినిమా మాత్రమే హిట్ అయింది. ఇది కూడా సినిమాలేమీ లేని సమయంలో రావడం వల్ల హిట్ అయింది. వెంకటేశ్, నాగచైనత్య హీరోలుగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.