-
Amaravathi
-
Amaravati
-
Capital
-
CBN
-
choudary actor
-
dharani
-
House
-
India
-
Karnataka 1
-
Kumaar
-
Lingamaneni Ramesh
-
lord siva
-
mandalam
-
Mangalagiri
-
Muni
-
murali
-
naga
-
Naga Aswin
-
Parliment
-
PAYYAVULA KESHAV
-
Petta
-
prasad
-
raja
-
ravi anchor
-
Sattenapalle
-
Shiva
-
sridhar
-
Sujana Choudary
-
Tadepalli
-
Telugu Desam Party
-
temple
-
village
-
Vishakapatnam
-
Yerrabalem
క్విడ్ ప్రో కో రూపంలో రాజధాని ప్రాంతంలో బినామీలతో భూములు కొన్న తెలుగుదేశం నాయకుల మీద విచారణకి ఆదేశించనున్న ప్రభుత్వం? రాజధాని ఎక్కడ వస్తుందో తనకు తెలిసి ఆ విషయాన్నీ తన బినామిలకు చెప్పి వారి ద్వారా అక్కడ తక్కువ రేటుకు భూములు కొనిపించడం అనేది ఇంసైడర్ ట్రేడింగ్ కిందకు వస్తుంది, ఆ ఇంసైడర్ ట్రేడింగ్ అనేది పెద్ద నేరం చంద్ర బాబు.
ఎంపరర్ ఆఫ్ కరప్షన్ - "రాజధాని భూ దొపిడి"
1) పి. నారాయణ (తెలుగుదేశం మంత్రి)
432 కొట్లు పెట్టి అసైండు భూముల తొ కలిపి, కొన్న భూములు 3,129 ఎకరాలు (ప్రస్తుత విలువ 10 వేల కొట్లు)
భూములు కొన్న గ్రామాలు :- తుళ్ళురు మండలం లొని - మంధాడం , లింగాయపాలేం , రాయపుడి, ఉద్దండరాయుని పాలేం, బొరుపాలేం
బినామీలు పేర్లు :
ఆకుల ముని శంకర్ :- నారాయణ బావ మరిది
రావూరి సాంబ శివ రావు :- నారాయణ బావ మరిది
పొట్టూరి ప్రమీళ :- కర్నాటక ,తమిళనాడు నారాయణ విద్యా సంస్థల భాద్యతలు చూసుకునే వ్యక్థి
2) సుజనా చౌదరి
35 కొట్లు పెట్టి కొన్న భూములు 700 ఎకరాలు (ప్రస్తుత విలువ 700 కొట్లు)
భూములు కొన్న గ్రామాలు :- గుడి మెట్ల , కీసర , వీరుల పాడు
బినామీలు పేర్లు :
యలమంచలి జతిన్ కుమార్ - సుజనా చౌదరి సొదరుడు
కళింగా గ్రీన్ టెక్ కెమికల్స్ - సుజనా సొదరుడు జతిన్ కుమార్ పరస్నల్ అసిస్టెంట్ "హర్షనందా" కంపెనీ
యలమంచలి జనార్ధన రావు - సుజనా చౌదరి తండ్రి గారు
వై. శివరామ క్రిష్న - సుజనా చౌదరి సొదరుడు
3) నారా లొకేష్
50 కొట్లు పెట్టి కొన్న భూములు 500 ఎకరాలు (ప్రస్తుత విలువ 650 కొట్లు)
భూములు కొన్న గ్రామాలు :- అమరావతి మండలం లొని - ధరణి కొట , వైకుంఠపురం
బినామీలు పేర్లు :
వేమూరి రవి కుమార్ ప్రసాద్ - నారా లొకేష్ స్నేహితుడు
వేమూరి అనురాధ - వేమూరి రవి కుమార్ ప్రసాద్ భార్య
భూములు కొన్న కంపేని పేర్లు:-
నెట్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్,
గొష్పడి గ్రీన్ ఫీల్డ్స్ ప్రైవేటు లిమిటెడ్,
ఫ్యుచర్ స్పేస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్,
4) పత్తిపాటి పుల్లారావు (తెలుగుదేశం మంత్రి)
39 కొట్లు పెట్టి కొన్న భూములు 196 ఎకరాలు (ప్రస్తుత విలువ 784 కొట్లు)
భూములు కొన్న గ్రామాలు :- తుళ్ళురు మండలం లొని - మంధాడం ,వెంకటపాలేం, ఉద్దండరాయుని పాలేం, రాయపుడి
బినామీలు పేర్లు :
గుమ్మడి సురెష్ - పత్తిపాటి పుల్లారావు అనుచరుడు
వెనిగళ్ళ రాజా రెడ్డి - పత్తిపాటి పుల్లారావు అనుచరుడు
వెంకాయమ్మ - వెనిగళ్ళ రాజా రెడ్డి భార్య
5) రావెల కిషొర్ బాబు (తెలుగుదేశం మంత్రి)
5.5 కొట్లు పెట్టి కొన్న భూములు అసైడు భూముల తొ కలిపి 55 ఎకరాలు (ప్రస్తుత విలువ 82.5 కొట్లు)
భూములు కొన్న గ్రామాలు :- మంగళగిరి మండలం లొని - కురగళ్ళు , నవలూరు
బినామీలు పేర్లు :
రావెల శాంతి జ్యొతి :- రావెల కిషొర్ బాబు భార్య
మైత్రి ఇంఫ్రా :- రావెల కిషొర్ బాబు అనుచరుడు తెల్లా శ్రీనివాసరావు కంపెని
6) మురళి మొహన్ (తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు )
16 కొట్లు పెట్టి కొన్న భూములు 53 ఎకరాలు (ప్రస్తుత విలువ 212 కొట్లు)
భూములు కొన్న గ్రామాలు :- తాడేపల్లి మండలం కుంచెనపల్లి
బినామీలు పేర్లు :
సొంత పేరు మీద కొనుగొలు
7) కొమ్మాలపాటి శ్రీధర్ (తెలుగుదేశం శాసన సభ్యుడు )
1.26 కొట్లు పెట్టి కొన్న భూములు 42 ఎకరాలు (ప్రస్తుత విలువ 210 కొట్లు)
భూములు కొన్న గ్రామాలు :- అమరావతి టౌన్ షిప్ దగ్గర ఎర్రబాలెం గ్రామం
ఈ భూములకి లాండ్ పూలింగ్ నుండి మినహాయింపు వచ్చింది దానికి కాను నారా లొకేష్ కి వాట (కిడ్-ప్రొ-కొ)
బినామీలు పేర్లు :
సొంత పేరు మీద కొనుగొలు
8) కొడెల శివరామ క్రిష్న (స్పీకర్ - కొడెల శివప్రసాద్ తనయుడు)
93 లక్షలు పెట్టి కొన్న భూములు 17.3 ఎకరాలు (ప్రస్తుత విలువ 18.4 కొట్లు)
భూములు కొన్న గ్రామాలు :- సత్తెనపల్లి మండలం లొని ధూళిపాళ్ళ గ్రామం
బినామీలు పేర్లు :
శశి ఇంఫ్రా - కొడెల శివరామ క్రిష్న పరస్నల్ అసిస్టెంట్ గుట్ట నాగ ప్రసాద్ కంపెని
9) ధూళిపాళ్ళ నరెంద్ర చౌదరి (తెలుగుదేశం శాసన సభ్యుడు)
అనధికారం గా పొరంబొకు భూములు 50 ఎకరాలు - కొన్న భూములు 3.89 ఎకరాలు (ప్రస్తుత విలువ 5 కొట్లు)
భూములు కొన్న గ్రామాలు :- నంభూరు
బినామీలు పేర్లు :
దేవర పుల్లయ్య - ధూళిపాళ్ళ నరెంద్ర చౌదరి దగ్గర భందువు
10) పయ్యావుల కేశవ్ (తెలుగుదేశం ఎం.ఎల్.సి)
12.27 లక్షలు పెట్టి కొన్న భూములు 4.09 ఎకరాలు (ప్రస్తుత విలువ 8 కొట్లు)
భూములు కొన్న గ్రామాలు :- ఐనవొలు
బినామీలు పేర్లు :
పయ్యవుల విక్రమ సిమ్హా - పయ్యావుల కేశవ్ తనయుడు
రాజధాని ప్రకటించక ముందు జి.పి.ఏ చెసుకుని , ప్రకటించిన తరువాత రిజిస్ట్రెషన్ చెసుకున్నారు
11) లింగమనేని రమేష్ (చంద్రబాబు కి దగ్గర వ్యక్తి )
కొన్న భూములు 804 ఎకరాలు , వచ్చిన లాభం 4 వేల కొట్లు
10 లక్షలు , నుండి 40 లక్షలు లొపు పెట్టి 168 ఎకరాలు భూలు కొని సింగిల్ ఎస్టేట్ గా మార్చారు , ఆ మొత్తం ఎస్టేట్ ని లాండ్ పుల్లింగ్ నుండి మినహాయించారు, రాజధాని సరిహద్దు ఖాజా గ్రామం దగ్గర ఆగిపొతుంది , అక్కడ నుండి ఎస్టేట్ కి మద్య దూరం 10 మీటర్లు ( కిలొ మిటర్లు కాదు 10 మీటర్లు మాత్రమే ) దానికి గాను అక్రమ కట్టడం అయిన లింగమనేని గెస్ట్ హౌస్ చంద్రబాబు కి ఇచ్చారు , లొకేష్ కి ఎస్టేట్ లొ షేర్ ఇచ్చారు
12) ఏం.యస్.పి రామా రావు (బాలక్రిష్న బందువు )
కేటాయించిన భూమి 498.83 ఎకరాలు
డబ్బు కట్టింది - 4.98 కొట్లు, - ప్రస్తుత విలువ 300 కొట్లు
ఈ భూములు జయ్యయ పేట మండలం లొని జయంతిపురం లొ ఉన్నవి , విశాఖ బాటిలింగ్ కంపెని ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనే కంపెనీ కి ఇచ్చారు , తరువాత విటి విలువ పెంచటానికి వాటిని సి.ఆర్.డి.ఏ పరిధిలొకి తెచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి